రాహుల్ గాంధీ ఇన్నాళ్లు చేసిన ఓటు చోరీ ప్రచారమంతా ఉత్తిదే అని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన సర్వేతో తేలిపోయింది. ఈ సర్వేలో 83.6% మంది ప్రజలు EVMలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అసత్య ప్రచారంతో దేశాన్ని తప్పుదోవ పట్టించిన రాహుల్ గాంధీ, తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. @Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #పప్పు ఖాన్ రాహుల్ గాంధీ..😡 #పప్పు రాహుల్ గాంధీ..😡 #🕯️Rip Congress 🇨🇮


