ShareChat
click to see wallet page
search
రాష్ట్రానికి మంత్రి అయిన ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి మొదటి కూలీని అవుతా అనే మాటను నిలబెట్టుకుంటూ ప్రజల తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఎలక్షన్ లోని హామీలో భాగంగా ఇంటింటికి నీటి కోళ్లాయిని ఏర్పాటు చేసేందుకు దాదాపు 480కోట్ల రూపాయలను మంజూరు చేయించిన Payyavula Keshav గారు.... సీఎం Nara Chandrababu Naidu గారికి డిప్యూటీ సీఎం Pawan Kalyan గారికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ Nara Lokesh గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏 #😇My Status #✌️నేటి నా స్టేటస్ #పయ్యావులకేష #naralokesh #🙆 Feel Good Status
😇My Status - నీరు నాద్నెగు నేద త్రాగునీరు 99 ఉరవకొండ ప్రజల త్రాగునీటి సమస్యకు . శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్ంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు . ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారి కృషితో; ఉరవకొండ నియోజకవర్గంలో ఇంటింటికీ . కుళాయి ద్వారా శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు జల్జీవన్ మిషన్ కింద రూ 480 కోట్లు మంజూరు చేస్తూ . రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది: పయ్యువుల కేశవె ನಾಣಿಜ ` ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక; ప్రణాళిక; పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు ఉరవకొండ శాసనసభ్యులు . poyyovulokeshovofficiol payyavula keshav payyavula keshav నీరు నాద్నెగు నేద త్రాగునీరు 99 ఉరవకొండ ప్రజల త్రాగునీటి సమస్యకు . శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్ంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు . ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారి కృషితో; ఉరవకొండ నియోజకవర్గంలో ఇంటింటికీ . కుళాయి ద్వారా శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు జల్జీవన్ మిషన్ కింద రూ 480 కోట్లు మంజూరు చేస్తూ . రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది: పయ్యువుల కేశవె ನಾಣಿಜ ` ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక; ప్రణాళిక; పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు ఉరవకొండ శాసనసభ్యులు . poyyovulokeshovofficiol payyavula keshav payyavula keshav - ShareChat