#😇My Status #భక్తి స్టేటస్
*భీష్మ పితామహుడు చెప్పిన పరమ సత్యం (శాంతి పర్వం)*
*కోపంతో నిష్కారణంగా ఎదుటివారిని నిందించడం వల్ల కలిగే నష్టం ఎవరికో తెలుసా? మనకే!*
*మహాభారతంలో భీష్ముడు చెప్పిన మాటల ప్రకారం:*
*మనం కోపంతో ఒకరిపై అనవసరమైన నిందలు వేస్తే.. మన పుణ్యాలన్నీ నిందలు పడ్డవారి ఖాతాలోకి వెళ్లిపోతాయి.*
*ఎవరైతే ఓర్పుతో ఆ నిందలను భరిస్తారో, వారి పాపాలు నిందించిన వారికి చుట్టుకుంటాయి.*
*మనం చేసే దానాలు, పూజలు, యాగాలు.. వీటన్నింటి ఫలాలను యమధర్మరాజు గారు మన ఖాతా నుండి తీసేసి, మనం ఎవరినైతే నిందించామో వారి ఖాతాలో వేస్తారు.*
*నీతి: మన కోపం మన సంపాదనను (పుణ్యాన్ని) హరిస్తుంది. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమ లక్షణం. నిందలు వేయడం అంటే మన పుణ్యాన్ని ఎదుటివారికి ఉచితంగా ఇచ్చేయడమే!*


