ShareChat
click to see wallet page
search
2019-2024 మధ్య తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది. రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు క్షమాపణ చెబుతున్నాను. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమలలో ప్రపంచ స్థాయి టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఈ మహాపాపంలో భాగస్వాములు అయిన నిందితులను ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. - నారా లోకేష్, రాష్ట్ర హెచ్చార్డీ మరియు ఐటీ శాఖా మంత్రి #NaraLokesh #ABPIOI2026 #JaganMahaPapamNijam #🍰HBD సునీల్🥳
🍰HBD సునీల్🥳 - ShareChat
01:53