#🗓చరిత్రలో నేడు #📖ఎడ్యుకేషన్✍
🌺 *చరిత్రలో ఈ రోజు ఫిబ్రవరి 27 న* 🌺
🌊 *సంఘటనలు* 🌊
*1933*: హిట్లరు నియంతృత్వ పాలనకు దారితీసిన జర్మనీ పార్లమెంటు భవన దహనం జరిగింది.
*2002*: అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.
🌕 *జననాలు* 🌕
*1932*: వేగె నాగేశ్వరరావు, కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త.
*1932*: ఆంగ్లో-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్ జననం (మ.2011).
*1943*: బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
💥 *మరణాలు* 💥
*1712*: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643)
*1931*: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906)
*1956*: జి.వి.మావలాంకర్, లోక్సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888)
*1985*: ఆకురాతి చలమయ్య, తెలుగు రచయిత. హేతువాది, వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
*2002*: బియ్యాల జనార్ధన్రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (జ. 1955)
*2005*: తెలుగు సినిమా సంగీత దర్శకుడు, సుదీర్ఘకాలం మహదేవన్ సహాయకుడిగా పనిచేసిన పుహళేంది మరణం.
*2017*: పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి. (జ.1929)
🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴
*అంతర్జాతీయ దృవపు ఎలుగు బంటి దినోత్సవం*
*ప్రపంచ ఎన్.జీ .ఓ .ల దినోత్సవం*

