ShareChat
click to see wallet page
search
News via MyTDP: అసెంబ్లీకి రాకపోవడం ప్రజల్ని అవమానించడమే - కాల్వ శ్రీనివాసులు https://app.mytdpapp.com/share/post/0PEGD112866JJ #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - తెలగుగేశం పర్టీ అసెంబ్లీకి రాకపోవడం ప్రజల్ని అవమానించడమే . 5ೌಲ್ಪS ತಿನಿನಾಸುಲು ' 1:41 PM, Feb 1Oth, 2026 అసెంబ్లీలో జరిగే చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలిచ్చిన అధికారాన్ని అవమానించినట్లే అన్నారు ప్రభుత్వవిప్ కాల్వ శ్రీనివాసులు: శాసన వ్యవస్థను గౌరవించడం; సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం; అభివృద్ధిపై జరిగే చర్చల్లోపాల్గొనడం; చట్టాల రూపకల్పనలో సలహాలు సూచనలు ఇవ్వడం .. ఒక శాసన సభ్యుడికి ఉన్న ప్రాథమిక బాధ్యతలన్నారు . కానీ కాల్వ: వైసీపీ డుమ్మా శాసనసభా పక్షం గత నాలుగు సమావేశాలకు కొట్టడం బాధ్యతలను పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం ద్వారా ఆ చేశారు: రేపటినుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో; సభ్యుల విధులు; బాధ్యతలు గుర్తు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని మండిపడ్డారు: తెలగుగేశం పర్టీ అసెంబ్లీకి రాకపోవడం ప్రజల్ని అవమానించడమే . 5ೌಲ್ಪS ತಿನಿನಾಸುಲು ' 1:41 PM, Feb 1Oth, 2026 అసెంబ్లీలో జరిగే చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలిచ్చిన అధికారాన్ని అవమానించినట్లే అన్నారు ప్రభుత్వవిప్ కాల్వ శ్రీనివాసులు: శాసన వ్యవస్థను గౌరవించడం; సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం; అభివృద్ధిపై జరిగే చర్చల్లోపాల్గొనడం; చట్టాల రూపకల్పనలో సలహాలు సూచనలు ఇవ్వడం .. ఒక శాసన సభ్యుడికి ఉన్న ప్రాథమిక బాధ్యతలన్నారు . కానీ కాల్వ: వైసీపీ డుమ్మా శాసనసభా పక్షం గత నాలుగు సమావేశాలకు కొట్టడం బాధ్యతలను పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం ద్వారా ఆ చేశారు: రేపటినుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో; సభ్యుల విధులు; బాధ్యతలు గుర్తు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని మండిపడ్డారు: - ShareChat