దేవుడి పేరు చెప్పి అందిన కాడికి దండుకునే
నేటి రోజుల్లో నిస్వార్థంగా భగవంతుని
సేవకు అంకితమై దేవాలయంలో
హుండిని నిషేధించి,
ఎంతటి వి ఐ పి అయిన దేవుడి
ముందు సమానమే అని,
వచ్చే భక్తులందరూ నిజమైన
భక్తితో రావాలనే మంచి ఉద్దేశంతో
ఎన్నో సంస్కరణలు చేసి
విజయవంతంగా దేవాలయ
అభివృద్ధికి కంకణ బద్ధుడై ఉన్న
మన అందరి సహృదయుడు
"సౌందర్య రాజన్ గారు"
(ప్రస్తుత అర్చక సంఘం అధ్యక్షుడు)
పరమపదించడం నిజంగా
ఎవరు తీర్చలేని లోటు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని
ఆ చిలుకూరు బాలాజీని వేడుకుంటూ.🙏
ఓం శాంతి..💐 #😇My Status
00:23

