*January 31st 2026*
రాష్ట్రంలోనే మొట్టమొదటి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ని కుప్పంలో కోటి రూపాయలు వ్యయంతో APTS కార్పొరేషన్ ఏర్పాటు చేసింది - ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు. ఈ కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు APTS కార్పొరేషన్ ఆర్ధిక సహకారం అందించింది. కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు.
#CBNInKuppam #Coworkingspacecenter #Digitallibrary #IdhiManchiPrabhutvam #AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #Naralokesh #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #✌️నేటి నా స్టేటస్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్
01:27

