*శతాబ్ది భవనంలో TRRS అధ్వర్యంలో*
*శ్రీ మడేలేశ్వర స్వామికి పూజలు చేసిన TRRS నాయకులు*
➖తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
*హైదరాబాద్ నల్లకుంట శతాబ్ది భవనంలో* 1-2-2026 ఆదివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు *గోపి రజక*, రాష్ట్ర అధికార ప్రతినిధి *ముత్యాల నర్సింగరావు*,రాష్ట్ర కోశాధికారి *ఓరుగంటి వెంకటయ్య*, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి *బేగంపేట నర్సిములు*, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి *పొలాస సాయి కుమార్*, జిల్లా సంయుక్త కార్యదర్శి *చౌలపల్లి ఆనంద్ , నెల్లుట్ల వెంకన్న* హాజరై రజక కులదైవం ఐన *శ్రీశ్రీశ్రీ మడివాల మాచిదేవుని చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు*.
దేశంలోని ప్రతి రజక కులస్తుల ఇంట్లో దేవుని గదిలో శ్రీ మడివాల మాచిదేవుని ఫోటో పెట్టి పూజించాలని *గోపి రజక* కులస్తులను కోరారు.
రజక కులస్తులపై ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో,విద్యాబుద్ధులు ప్రసాదించేలా దీవించాలని *పొలాస సాయి కుమార్* దేవుడిని వేడుకున్నారు. #🏛️రాజకీయాలు


