• డ్వాక్రా ఉత్పత్తులకు "స్వయం" పేరును ఖరారు చేసిన సీఎం చంద్రబాబు. సచివాలయంలో సెర్ప్, మెప్మా పై సమీక్ష
• వెనుకబడిన వర్గాలను మైక్రో ఎంటర్ ప్రెన్యూర్లు గా, ఎంఎస్ఎమ్ఈలు గా తయారు చేయాలి.. బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు
• ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం. స్వాగతించిన సీఎం చంద్రబాబు
• మీరు చేసిన జంగిల్ రాజ్ పాలన చూసే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు దించారు.. జగన్ రెడ్డి పై ధ్వజమెత్తిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
• "మన నీరు మన భవిష్యత్తు- సాగునీటి సంఘాల పాత్ర" శీర్షికన అమరావతి లో జరగనున్న సదస్సు .అధ్యక్షత వహించనున్న సీఎం చంద్రబాబు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/1rWq
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్

