ఇన్నోవేషన్ ఫెయిర్ లో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థి బృందం రూపొందించిన స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రాజెక్టును మంత్రి లోకేశ్ పరిశీలించారు.ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది? మట్టిలోని తేమను ఎలా గుర్తిస్తుంది? డేటాను ఎలా సేకరిస్తుంది? వంటి విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
#NaraLokesh
#AndhraPradesh #😱భారీగా పతనం..బంగారంపై రూ.8,620, వెండిపై 45 వేలు తగ్గింపు
01:13
