#💪పాజిటీవ్ స్టోరీస్ #🤔స్టార్టప్ ఐడియాస్💡 #షేర్ చాట్ బజార్👍 #🆕Current అప్డేట్స్📢 #🔊తెలుగు చాట్రూమ్😍
ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా దాడిని ఖండించండి. సీఐటీయూ నిరసన ప్రదర్శన
ఇరాన్ పై శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగిన ఇజ్రాయిల్,అమెరికా దాడిని నిరసిస్తూ సిఐటియు కాప్రా సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు.ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తు యుద్ధం వద్దు శాంతి కావాలని కోరుతూ ఈ సందర్భంగా జరిగిన నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి. శ్రీనివాసులు, జిల్లా మాజీ అధ్యక్షులు కోమటి రవి ఈ దాడిని ఖండిస్తూ ఇరాన్ దేశసార్వభౌమాధికారాన్ని,ఐక్యరాజ్యసమితి నిబంధనావళి, అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను దారుణంగా ఉల్లంఘిచాయని,చర్చలను పూర్తిగా విస్మరించి, అమెరికా,ఇజ్రాయిల్ ఈ దాడులకు పాల్పడ్డాయని ట్రంప్ చేస్తున్న ప్రకటనలను, ఈ దాడులను బట్టి స్పష్టమవుతుంది అన్నారు. సార్వభౌమ దేశాలపై తన ఇష్టానుసారం దాడులకు దిగుతూ యుద్దోన్మాదంతో కూడిన బెదిరింపు ధోరణిలో అమెరికా వ్యవహరిస్తుంది. ఇటీవలే వెనుజులాపై అమెరికా జరిపిన దాడికి ఇది కొనసాగింపుగానే,
ఇరాన్ పై దాడి చోటుచేసుకుంది అని అన్నారు. ఇజ్రాయిల్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ఇరాన్ పై దాడి ప్రారంభమైంది.తన మిత్ర దేశమైన ఇరాన్ పై జరుగుతున్న ఈ దాడిని భారత ప్రభుత్వం నిర్విద్యంగా ఖండించాలి అని అన్నారు. ఇరాన్ పై అమెరికా,ఇజ్రాయిల్ జరిపిన సైనిక దాడులను రష్యా,చైనా తీవ్రంగా నిరసనను వ్యక్తం చేశాయి. ఇరాన్ పై ఏకకాలంలో అమెరికా, ఇజ్రాయిల్ విరుచుక పడ్డాయి. స్కూల్స్ పై జరిగిన సైనిక దాడిలో 85 మంది స్కూలు విద్యార్థులు200మంది పౌరులు మృతి చెందారు. ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఖమేని నివాసం పై దాడులు జరిపారు. ఈ దాడులలో ఆయన అల్లుడు, కోడలు మృతి చెందారు. ఇరాన్ సుప్రీం లీడర్ కమేని, ఇరాన్ రక్షణ మంత్రి,సైన్యాధిపతి మృతి చెందారు.ఇరాన్ ప్రతి దాడులతో అమెరికా స్థానిక సైనిక స్థావరాలు అయినా యూఏఈ, ఖాతార్,బహ్రెయిన్ కువైట్,సౌదీ దేశాలలోని పలు అమెరికా విరుచుకబడింది. దీనితో మధ్య ప్రాచ్యం లో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంగా హార్మోజ్ జలసందినీ మూసి వేస్తానని తెలిపింది.చమురు వాణిజ్య రవాణా జలసందిగా పేరు గాంచిన ఈ జల సంధిని మూసివేస్తే ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా దాడిని ఖండించండి. సీఐటీయూ నిరసన ప్రదర్శన
ఇరాన్ పై శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగిన ఇజ్రాయిల్,అమెరికా దాడిని నిరసిస్తూ సిఐటియు కాప్రా సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు.ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తు యుద్ధం వద్దు శాంతి కావాలని కోరుతూ ఈ సందర్భంగా జరిగిన నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి. శ్రీనివాసులు, జిల్లా మాజీ అధ్యక్షులు కోమటి రవి ఈ దాడిని ఖండిస్తూ ఇరాన్ దేశసార్వభౌమాధికారాన్ని,ఐక్యరాజ్యసమితి నిబంధనావళి, అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను దారుణంగా ఉల్లంఘిచాయని,చర్చలను పూర్తిగా విస్మరించి, అమెరికా,ఇజ్రాయిల్ ఈ దాడులకు పాల్పడ్డాయని ట్రంప్ చేస్తున్న ప్రకటనలను, ఈ దాడులను బట్టి స్పష్టమవుతుంది అన్నారు. సార్వభౌమ దేశాలపై తన ఇష్టానుసారం దాడులకు దిగుతూ యుద్దోన్మాదంతో కూడిన బెదిరింపు ధోరణిలో అమెరికా వ్యవహరిస్తుంది. ఇటీవలే వెనుజులాపై అమెరికా జరిపిన దాడికి ఇది కొనసాగింపుగానే,
ఇరాన్ పై దాడి చోటుచేసుకుంది అని అన్నారు. ఇజ్రాయిల్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ఇరాన్ పై దాడి ప్రారంభమైంది.తన మిత్ర దేశమైన ఇరాన్ పై జరుగుతున్న ఈ దాడిని భారత ప్రభుత్వం నిర్విద్యంగా ఖండించాలి అని అన్నారు. ఇరాన్ పై అమెరికా,ఇజ్రాయిల్ జరిపిన సైనిక దాడులను రష్యా,చైనా తీవ్రంగా నిరసనను వ్యక్తం చేశాయి. ఇరాన్ పై ఏకకాలంలో అమెరికా, ఇజ్రాయిల్ విరుచుక పడ్డాయి. స్కూల్స్ పై జరిగిన సైనిక దాడిలో 85 మంది స్కూలు విద్యార్థులు200మంది పౌరులు మృతి చెందారు. ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఖమేని నివాసం పై దాడులు జరిపారు. ఈ దాడులలో ఆయన అల్లుడు, కోడలు మృతి చెందారు. ఇరాన్ సుప్రీం లీడర్ కమేని, ఇరాన్ రక్షణ మంత్రి,సైన్యాధిపతి మృతి చెందారు.ఇరాన్ ప్రతి దాడులతో అమెరికా స్థానిక సైనిక స్థావరాలు అయినా యూఏఈ, ఖాతార్,బహ్రెయిన్ కువైట్,సౌదీ దేశాలలోని పలు అమెరికా విరుచుకబడింది. దీనితో మధ్య ప్రాచ్యం లో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంగా హార్మోజ్ జలసందినీ మూసి వేస్తానని తెలిపింది.చమురు వాణిజ్య రవాణా జలసందిగా పేరు గాంచిన ఈ జల సంధిని మూసివేస్తే ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనితో
చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. వెంటనే ఐక్యరాజ్యసమితి చర్చలు,సంప్రదింపులు ద్వారా యుద్ధ వాతావరణం ను నివారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి. యాదగిరిరావు, పి. బి.చారి,ఎం. శ్రీనివాసరావు, సతీష్,లోకేష్ రెడ్డి,ఎం.శ్రీనివాసరావు,, జలీల్ భాష, ఉన్నికృష్ణ, శ్రీమన్నారాయణ,శివరామకృష్ణ, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.నితో
చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. వెంటనే ఐక్యరాజ్యసమితి చర్చలు,సంప్రదింపులు ద్వారా యుద్ధ వాతావరణం ను నివారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి. యాదగిరిరావు, పి. బి.చారి,ఎం. శ్రీనివాసరావు, సతీష్,లోకేష్ రెడ్డి,ఎం.శ్రీనివాసరావు,, జలీల్ భాష, ఉన్నికృష్ణ, శ్రీమన్నారాయణ,శివరామకృష్ణ, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


