ShareChat
click to see wallet page
search
ఇంటర్ విద్య గురించి మీరా మాట్లాడేది @ysjagan? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 70 వేల మంది విద్యార్థులు పెరిగారు. అదీ ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి. వైసీపీ ఐదేళ్ల పాలనలో కనీసం పుస్తకాలు, బ్యాగులు ఇవ్వలేదు, మధ్యాహ్న భోజనం రద్దు చేశారు. మేము ఇంటర్‌లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాం. పుస్తకాలు అందిస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదు. #APLegislativeCouncil #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:45