ఇంటర్ విద్య గురించి మీరా మాట్లాడేది @ysjagan?
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 70 వేల మంది విద్యార్థులు పెరిగారు. అదీ ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి.
వైసీపీ ఐదేళ్ల పాలనలో కనీసం పుస్తకాలు, బ్యాగులు ఇవ్వలేదు, మధ్యాహ్న భోజనం రద్దు చేశారు. మేము ఇంటర్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాం. పుస్తకాలు అందిస్తున్నాం.
ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదు.
#APLegislativeCouncil
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:45

