• 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని నేడు అమరావతిలో ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు
• సీఎం చంద్రబాబు దార్శనికతకు నిదర్శనంగా ఏపీలో ఆవిష్కృతం కానున్న "ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్"
• ప్రశాంతంగా పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలు రాబట్టాలి.. నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎస్. సవిత
• విశాఖపట్నం ,విజయవాడ మెట్రో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ
• చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పం.. మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/wiFju
#TeluguDesamEpaper
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్


