#🚉ఘోర రైలు ప్రమాదం..మంటల్లో కాలి..❗
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగినట్లు అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో సమాచారం అందింది
ఓ ప్రయాణికుడు అగ్నిప్రమాదాన్ని గుర్తించి చైన్ లాగడంతో ఎలమంచిలిలో రైలు ఆగింది
అగ్నిప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నాం
B1 బోగీలో చంద్రశేఖర్ అనే ప్రయాణికుడి మృతదేహాన్ని గుర్తించాం
- అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
#😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 #🚘వైరల్ యాక్సిడెంట్స్ వీడియోస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్డేట్స్
00:41

