ShareChat
click to see wallet page
search
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారిని తొలగించాలనే నోటీసుపై 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు. 130 మంది లోక్‌సభ ఎంపీలు 63 మంది రాజ్యసభ ఎంపీలు నిబంధనల ప్రకారం ఇటువంటి నోటీసుకు కనీసం 100 మంది లోక్‌సభ ఎంపీలు మరియు 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకం చేయాలి. అంటే అవసరమైన సంఖ్యకంటే ఎక్కువ మంది ఎంపీలు ఈ నోటీసుకు మద్దతు ఇచ్చారు. భారత చరిత్రలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రారంభించడం ఇదే మొదటిసారి. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడితే దేశం ఎటు దారి తీస్తుందో ఆలోచించాల్సిన సమయం ఇది. ఇది నేటి భారతదేశం పరిస్థితి… అధికారం తప్పు చేతుల్లో పడితే వ్యవస్థలే ప్రశ్నార్థకంగా మారుతాయి #🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్
🏛️రాజకీయాలు - ShareChat