జగన్ కు చెందిన మద్యం మాఫియా ముఠా వైసీపీ పాలనా కాలంలో మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి మొత్తంగా రూ.3,500 కోట్ల మేర ముడుపులు వసూలు చేసిందన్న విషయం తెలిసిందే. ఈ డబ్బునే గత ఎన్నికల్లో జగన్ తన అభ్యర్థుల ద్వారా పంచారు. ఇప్పుడు నిందితుల నుంచి రూ.441.63 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #🌇శుభ సాయంకాలం

