Sinivasu Karanki
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఫేజ్-1 పనులకు రూ.30,436 కోట్లకు పైగా నిధులను ఆమోదిస్తూ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లలో రూ. 12,600 కోట్లకు పైగా సాయం అందించడంతో పాటు నిర్వాసితులకు అండగా నిలుస్తోంది #😇My Status #🤩మేడ్ ఇన్ ఇండియా🇮🇳 #bjp #🙆 Feel Good Status #🥳Celebrations Video🎆