ShareChat
click to see wallet page
search
మన మొదటి రిపబ్లిక్ డే ఇలా జరిగింది..! భారతదేశం 1950 జనవరి 26న 'సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర' రాజ్యంగా అవతరించింది. ఆ రోజు ఉదయం 10:18 గంటలకు దర్బార్ హాల్ (రాష్ట్రపతి భవన్) నుంచి అధికారిక ప్రకటన రాగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. పరేడ్ రాజ్పథా కాకుండా ఇర్విన్ యాంఫీ థియేటర్ (నేషనల్ స్టేడియం)లో జరిగింది. ఎటువంటి సెక్యూరిటీ హడావిడి లేకుండా రాజేంద్ర ప్రసాద్ ఓపెన్ బగ్గీలో వెళ్తూ ప్రజలకు అభివాదం చేశారు. #🇮🇳26th జనవరి హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
🇮🇳26th జనవరి హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 - ShareChat
00:57