💥ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి.!
📅 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుండి మార్చి 12 వరకు జరగనున్నాయి.!
💰 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ఫిబ్రవరి 14న ప్రవేశపెట్టనున్నారు.!
🔸 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. అదే రోజు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు.!
🎤 గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఫిబ్రవరి 11న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.!
📝 గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది.!
👥 ఫిబ్రవరి 11న స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం.!
🗣️ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 13న ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తారు.!
📜 బడ్జెట్తో పాటు, ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదించాలని యోచిస్తోంది.!
⚙️ సుదీర్ఘ సమావేశాల కోసం అన్ని శాఖలను అప్రమత్తం చేసి, సిద్ధం చేశారు.!!
#APAssembly❤️🇮🇳
#నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్


