ఉగాదికి మరో 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు..
అందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను రాయచోటిలో నుంచి ప్రారంభించాం. ఈ ఏడాది ఉగాదిలోగా రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం. జూన్కు 2.26 లక్షలు, సెప్టెంబరులో 2.10 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు జరిగేలా కార్యక్రమం చేపట్టాం. మొత్తంగా ఈ ఏడాదిలో 10.63 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం.
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:02

