కుప్పకూలిన టమాటా ధరలు..కిలో టమాటా రూ. 5 మాత్రమే.. కన్నీరు పెడుతున్న కర్నూలు రైతన్న..రోడ్లపై పంటను పారబోస్తున్న రైతులు !
కర్నూల్.. గాలింపు న్యూస్..కర్నూలు జిల్లాలోని ఆస్పరి, హొళగుంద ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.5కి పడిపోవడంతో రైతులు తమ పంటను రోడ్లపై పారబోస్తున్నారు. రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పత్తికొండలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధర కల్పించాలని, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు మెరుగుపరచాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ వార్త గురించి మరింత సమాచారం మీరు చదువుతున్న చోట అందుబాటులో ఉంది.
#🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్


