ShareChat
click to see wallet page
search
#BC, SC, ST - JAC Telangana #ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర Dr విశారదన్ మహారాజ్... #తెలంగాణ రాజకీయాలు💐🎂 #ధర్మ సమాజ్ పార్టీ (DSP) #👊పొలిటికల్ ఫైట్స్🎤
BC, SC, ST - JAC Telangana - విజయ క్రాంతి VOICE OF దీక్ష విరమించిన కవిత , విశారదన్ నిమ్మరసం ఇచ్చిన జస్టిస్ ఈశ్వరయ్య హైదరాబాద్ సిటీబ్యూరో , మార్చి 11 ( విజ యక్రాంతి ) : ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలంటూ నిరవధి క ఆమరణ దీక్షకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత , డీఎస్పీ వ్యవస్థాపకుడు విశా రదన్ మహరాజ్ దీక్ష బుధవారం సాయం త్రం విరమించారు . సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మ రసం ఇద్దరితో దీక్ష విరమింపజేశారు . బాధి తులను అక్రమణదారులుగా ముద్రవేసి ఇళ్ల ను కూల్చేసిన ప్రభుత్వం , కవిత విశారదన్ల పోరాటంతో దిగొచ్చి , వారినే యజమానులు గా గుర్తిస్తూ పట్టాల పంపిణీకి టోకెన్లు జారీ చేయడంతో దీక్ష విరమించారు . ఈ సందర్భం గా కవిత మాట్లాడుతూ .. ' ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి అర్ధరాత్రి పూట బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చేందుకు ప్రభుత్వానికి ఎంత కవిత , విశారదన్లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న జస్టిస్ ఈశ్వరయ్య ధైర్యం . పోలీసు కమిషనరే స్వయంగా ల్యాండ్ ఓనర్లను ఖాళీ చేయించామని ట్వీట్ చేశారం టే .. యజమానుల ఇళ్లనే కూల్చామని ప్రభు త్వం ఒప్పుకున్నట్లే కదా అని ప్రశ్నించారు . రాష్ట్రంలోని లక్షా 74 వేల ఎకరాల భూదా భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిం కవి సంచలన ఆరోపణ చేశారు . భూదా న్ భూములు పేదల భూములు , వాటిపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు . మంత్రులు 310 మందికి స్థలాలు , ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటిం చినా , ప్రభుత్వం ఇచ్చిన టోకెన్లపై తమకు అనుమానాలు ఉన్నాయని కవిత పేర్కొన్నారు . బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగిందో లేదో తెలుసుకోవడానికి జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలో ' ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ'ని వేస్తు న్నామని , మళ్లీ బాధితులతో మాట్లాడి , వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు . 12/03/2026 | Main Edition | Page : 8 Source : https://epaper.vijayakranthinews.com/ - ShareChat