ShareChat
click to see wallet page
search
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి, విచారం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందడం, రెండు కోచ్‌లు పూర్తిగా దగ్ధమయిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. #😇My Status #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ
😇My Status - ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం పై వైయస్ జగన్ దిగ్భాంతి; విచారం రైలుశ్రముదంపై VSజగనెదిగ్భాంతి ఎర్నాకుళం ఎక్సప్రెస్లో మంటలు చెలరేగి ప్రయాణికుడు మృతి చెందడం బాధాకరం ಆಲಿಯಜೆನ್ತನ್ನ మృతుడికుటుంబానికినా ప్రగాఢసానుభూతిని ప్రమాదంలో గాయపడినక్షతగాత్రులకు మెరుగైన వైద్యం ಅಂದಿಂವಲಾ ಏಭುಲ್ಸಿ 0, ರಲ್ಪ ಅಧಿ5ಾಯಲು ಅಕ್ಷಣ ಏರಲು తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్న వైయసీజగన్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం పై వైయస్ జగన్ దిగ్భాంతి; విచారం రైలుశ్రముదంపై VSజగనెదిగ్భాంతి ఎర్నాకుళం ఎక్సప్రెస్లో మంటలు చెలరేగి ప్రయాణికుడు మృతి చెందడం బాధాకరం ಆಲಿಯಜೆನ್ತನ್ನ మృతుడికుటుంబానికినా ప్రగాఢసానుభూతిని ప్రమాదంలో గాయపడినక్షతగాత్రులకు మెరుగైన వైద్యం ಅಂದಿಂವಲಾ ಏಭುಲ್ಸಿ 0, ರಲ್ಪ ಅಧಿ5ಾಯಲು ಅಕ್ಷಣ ಏರಲು తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్న వైయసీజగన్ - ShareChat