*సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, సింఘాల్ కల్తీ పాపం వీరిదే*
* అమరావతి: వైకాపా హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో తితిదే అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, ఏఈవో ధర్మారెడ్డితోపాటు కొనుగోలు కమిటీలోని సభ్యులందరినీ నేరస్థులుగానే ప్రభుత్వం పరిగణిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
#news #sharechat


