పిల్లలకు బుద్ది చెప్పాలంటే రాబోయే కాలం లో ఇబ్బందే....
ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిపై దాడి చేసిన 10వ తరగతి విద్యార్థి
బాత్రూంల వద్ద సిగరెట్లు తాగుతున్న ముగ్గురు విద్యార్థులపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిన ల్యాబ్ అసిస్టెంట్ రవీంద్ర
దీంతో సదరు విద్యార్థులు రవీంద్రతో వాగ్వాదానికి దిగి ఆయనపై దాడి
#ఆంధ్రప్రదేశ్ #👉నేరాలు - ఘోరాలు🚨 #📣క్రైమ్ అప్డేట్స్🚨 #😥ఎమోషనల్ స్టేటస్ #రావుల భరత్ రెడ్డి🚩
01:28

