ShareChat
click to see wallet page
search
విశాఖలో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమిట్ 2025 లో దాదాపు 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. దీని ద్వారా సుమారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నాం.ప్రభుత్వం అవలంబిస్తున్న అద్భుతమైన పారిశ్రామిక విధానాలే దీనికి కారణం. #InvestInAP  #ChooseAP  #NaraLokesh  #ChandrababuNaidu  #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
01:20