ShareChat
click to see wallet page
search
పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్‌లో ఉన్న రూ.5 వేల కోట్ల బకాయిల బిల్లులను చెల్లించాం. డయాఫ్రంవాల్‌ నిర్మాణం ఇప్పటికే 91 శాతం పూర్తయింది. జలవనరుల శాఖకు రూ.18,224 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నాం. - 2026-27 ఏపీ బడ్జెట్ పై రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ #SwarnaAndhraBudget2026 #IdhiManchiPrabhutvam #APAssembly #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:28