పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్లో ఉన్న రూ.5 వేల కోట్ల బకాయిల బిల్లులను చెల్లించాం.
డయాఫ్రంవాల్ నిర్మాణం ఇప్పటికే 91 శాతం పూర్తయింది. జలవనరుల శాఖకు రూ.18,224 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నాం.
- 2026-27 ఏపీ బడ్జెట్ పై రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్
#SwarnaAndhraBudget2026
#IdhiManchiPrabhutvam
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:28

