చరిత్ర సృష్టించిన తెలుగు వాడు. 🔥
దేశ జనాభా 140 కోట్లు దాటిపోయి ప్రజలకు సరిపడ పాలు, పాల పదార్థాల ఉత్పత్తులు లేక దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో మన తెలుగు వాడు, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ys జగన్ మోహన్ రెడ్డి గారు.. ఒక్క చుక్క పాలను కూడా ఉపయోగించకుండా సుమారు 60లక్షల లీటర్ల నెయ్యి తయారు చేసి రికార్డు సృష్టించారు. 🔥
ప్రతి తెలుగువాడు గుర్తించి జగనన్నకు ఏ అవార్డో బొవార్డో ఇచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. 🙏🏻❤️ #🏛️రాజకీయాలు #😍డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ #🥰అల్లు అర్జున్ ఫ్యాన్స్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🐅ఎన్టీఆర్ ఫ్యాన్స్


