Rochish Sharma Nandamuru
🚩🕉🙏అయ్యప్ప స్వామి తన భక్తులను శనిప్రభావం కలిగించనని 'శని' గ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు, అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని నియమం పెట్టాడు. దీక్షా సమయంలో ఒకసారి నల్లని దుస్తులను ధరించినవారికి జీవితాంతం శని ప్రభావం వుండదని 'అయ్యప్ప' తన భక్తులకు అభయమిచ్చాడు.
🌿🌼🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🥁స్వామియే శరణం అయ్యప్ప #🙏శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి🕉️