sahasra
484 views 1 days ago
*డేటా సెంటర్లతో భారీ ఉద్యోగాలు.* డేటా సెంటర్లతో ప్రత్యక్షంగానే కాకుండా, వాటి చుట్టూ ఏర్పడే ఎకోసిస్టమ్ ద్వారా భారీగా ఉద్యోగాలు వస్తాయి. ఏఐ డేటా సెంటర్లకు అడ్వాన్స్‌డ్ చిప్స్, కూలింగ్ సిస్టమ్స్ వంటి అనుబంధ పరిశ్రమలు అవసరం. దీంతో విశాఖపట్నం ఏఐ టెక్నాలజీకి కేంద్రంగా మారనుంది. క్యారియర్, ఎల్‌జీ వంటి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. రైజింగ్ రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తూ, కేవలం కూలింగ్ ఎకోసిస్టమ్ ద్వారానే 20 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించబోతున్నాం. - రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ #APAssembly #NaraLokesh #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢
12 shares

More like this