sahasra
510 views 18 hours ago
జగన్ అండతో రాష్ట్రంలో మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్న గొడ్డలి పార్టీ సైకోలు. తనతో సరిగ్గా మాట్లాడడం లేదని, తనను పట్టించుకోవడం లేదని చిలకలూరిపేటకు చెందిన మైనారిటీ యువతి షేక్ హసీనాను మాట్లాడదామని పిలిచి దారుణంగా చంపిన గొడ్డలి పార్టీ కార్యకర్త జిలుగు బాల సైదులు #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢
15 likes
7 shares

More like this