BRS.Yugendar
*🌾🔥 రైతుల హరిగోశ చూసి… మహా పాదయాత్ర! 🔥🌾*
*📍 పాలకుర్తి నియోజకవర్గం – దేవరుప్పుల మండలం – మరిపడగ బంజారా కెనాల్ కాల్వ ఎంబడి పాదయాత్రగా* బయలుదేరిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు…
💔 నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు…
💔 సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులు…
💔 పెట్టుబడులు పెట్టి పంటలు చేతికందక ఆవేదన చెందుతున్న రైతుల హరిగోశ…
ఈ దృశ్యాలను చూసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చలించిపోయారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మహా పాదయాత్ర కొనసాగుతోంది.
*— రైతుల పక్షాన ఎర్రబెల్లి దయాకర్ రావు 🌾✊* #🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్