మా జనసేన ప్రస్థానం 12.08.2023 లక్షిత కుటుంబానికి కోవూరు YCP MLA ప్రసన్న క్షమాపణ చెప్పాలి! చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తల్లిదండ్రులపై అనుమానాలు వ్యక్తం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, లక్షిత కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాలి. బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి అనుమానించడం అమానవీయం. బాధిత కుటుంబానికి న్యాయం, నష్టపరిహారం అందే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. — కిషోర్ గునుకుల #KishoreGunukula #PeoplesFirst #JanaSena #PawanKalyan #JanaSenaParty #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##janasena ##pawankalyan
13 shares

More like this