ఆగస్టు 7 ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం గుండె జబ్బు కలిగిన నిరుపేద చిన్నారులకు ఉచిత శాస్త్ర చికిత్స చేయించి పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండుతో MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 2004 ఆగస్టు 7న MRPS ఆధ్వర్యంలో చేసిన ఉద్యమ ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం... ఈ పథకాన్ని స్పూర్తిగా తీసుకునే నేడు దేశ వ్యాప్తంగా "ఆయుష్మాన్ భారత్"ఆరోగ్య బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తుంది మానవతా ఉద్యమాల నేత, ఆరోగ్యశ్రీ పథకం స్ఫూర్తి ప్రదాత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ Manda Krishna Madiga గారి నాయకత్వం వర్ధిల్లాలి...✊🏼 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు #👨🏻‍⚕️ఆరోగ్య చిట్కాలు #🆕Current అప్‌డేట్స్📢
16 likes
15 shares

More like this