జె ప్రవీణ్ కుమార్ గాడ్సే.
#✋బీజేపీ🌷 #I ❤️ భారత సైన్యం💂 #🌍నా తెలంగాణ #I ♥ Andhra #🇮🇳దేశం ఒలింపిక్స్ వేదికపై త్రివర్ణ పతాకం గర్వంగా ఎగరాలి.
అంతర్జాతీయ క్రీడల్లో మన యువత సత్తా చాటాలి.క్రీడా రంగానికి 7,386 కోట్లతో దన్నుగా నిలిచిన మోదీ సర్కార్.
ఆటల్లోనూ భారత్ను విశ్వవిజేతగా నిలపడమే మోదీ ప్రభుత్వం లక్ష్యం.