రాజధానిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు మెంబర్లు, రైతులు. రెండు దశల్లో రూ.260 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన.
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️నవంబర్ 27th ముఖ్యాంశాలు💬
