#📰ఈరోజు అప్డేట్స్
జీఎఫ్ఎల్ఎన్ ప్రక్రియ పరిశీలన
విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న జీఎఫ్ఎల్ఎన్ ప్రక్రియ తీరును ఎంఈఓ ఉప్పాడ శాంతారావు పరిశీలించారు. బుధవారం నరసన్నపేటలోని గోపాల పెంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ప్రక్రియ చేపట్టడం వలన విద్యార్థుల సామర్థ్యాలతో పాటు వారి వివరాలు కూడా పూర్తిస్థాయిలో పొందుపరచడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయుడు గోపి పాల్గొన్నారు.
#🗞ప్రభుత్వ సమాచారం📻 #📖ఎడ్యుకేషన్✍ #🟨నారా చంద్రబాబు నాయుడు #✋బీజేపీ🌷


