ShareChat
click to see wallet page
search
ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్.. 3 రోజులు విద్యాసంస్థలు బంద్..తుఫాన్ హెచ్చరిక దూసుకువస్తున్న మంతా తుఫాన్ అక్టోబర్ 26,27,28,29, తేదీల్లో చాలా కీలకమైన రోజులు. 28 అర్థరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయం లో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న మంతా. మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిలా ప్రజలు ఆపమతంగా ఉండాలి. తీవమైన వరాలు#breakingnews #rj7media #breakingnews #🌨వర్షాకాలం ఫోటోగ్రఫీ 📸
🌨వర్షాకాలం ఫోటోగ్రఫీ 📸 - ShareChat
00:52