#😨అల్లు అర్జున్ ఫ్యామిలీకి బల్దియా షాక్! *ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు తియ్యని శుభవార్త.! ''ఒక్క ఫోన్ కాల్ తో 50 వేల టన్నుల యూరియా.''*
సీఎం చంద్రబాబు గారి చొరవతో రాష్ట్రానికి మరో 50 వేల టన్నుల యూరియా అందుబాటులోకి వచ్చింది. కాకినాడ పోర్టు నుంచి 17వేల 593 టన్నుల దిగుమతికి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అప్పటికప్పుడే ఉత్తర్వులిచ్చారు.
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#CBNWithFarmers
#AndhraPradesh
01:38
