నిరంకుశ రాచరిక పాలన,దొరల దాష్టీకం అంతమైన సందర్భం భారతావనిలో విలీనంతో మొదలైన ప్రజాస్వామిక ప్రస్థానం తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాపాలనకు అడుగులు పడిన రోజు సెప్టెంబరు 17..ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటూ..
ప్రజాపాలనలో జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. రాష్ట్ర ప్రజలందరికీ
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు💐...
తమ విశ్వసనీయ
_*కప్పాటి పాండురంగా రెడ్డి*_
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚
#తెలంగాణ #ప్రజాపాలన
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)