ShareChat
click to see wallet page
search
బ్రేకింగ్‌ మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఆర్టీసీ బ‌స్సులో ప్రమాదం విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం ఉదయం 7.45 కు ఆంధ్రా-ఒడిశా ఘాట్‌రోడ్డులో ప్రమాదం డ్రైవర్‌ అప్రమత్తతతో బస్సు నిలిపివేయడంతో తప్పిన ప్రాణనష్టం. ఘటనాస్థలికి చేరుకొని బస్సులో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది #accident #bus accident #fire accident #news #వార్తలు
accident - ShareChat
00:21