ఇది లోకేష్ చూపించే బాధ్యత.. నేపాల్ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారు. వారిని స్వస్థలాలకు తిరిగి తీసుకురావడానికి మంత్రి లోకేష్ గారికి బాధ్యతలు అప్పగించాం. ఆయన రియల్ టైమ్ గవర్నెన్సులో ప్రతీ క్షణం సమీక్షిస్తూ చిక్కుకు పోయిన వారిని వెనక్కు రప్పించే ప్రయత్నంలో ఉన్నారు.
#తెలుగుయువత✊TDP #తెలుగుయువత✊ #🟡నారా లోకేష్ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు
00:25

