ShareChat
click to see wallet page
search
#🚨ఢిల్లీ పేలుళ్లతో హైదరాబాద్‌ హై అలెర్ట్‌ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🗞️నవంబర్ 11th ముఖ్యాంశాలు💬
🚨ఢిల్లీ పేలుళ్లతో హైదరాబాద్‌ హై అలెర్ట్‌ - NAN CREATIONS, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు నేపథ్యంలో  హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోవాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నాకాబందీ చేపట్టాలని . హైదరాబాద్ నగరంతోపాటు ఆయన ఆదేశించారు:. రాష్ట్రవ్యాప్తంగా అన్నిపోలీస్ స్టేషన్లకు ఈ ఆదేశాలు జారీ  అయ్యాయి దేశ రాజధాని ఢిల్లీ నగరం సాయంత్రం . ఒక్కసారిగా ఉలిక్కిపడింది: ఎర్రకోట మెట్రోస్టేషన్ . సమీపంలో భారీ శబ్దంతోపేలుడు సంభవించింది ఈ పేలుడు ధాటికి 10 మంది మృతిచెందగా, 24 మంది గాయపడ్డారు దేశ రాజధానిలోపేలుడు సంభవించడంతో  కేంద్ర హోరమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది: పలు , రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది ఈక్రమంలో  దేశవ్యాప్తంగా పలు నగరాల్లోహై అలెర్ట్ ప్రకటించారు ఈ క్రమంలో; ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశించారు సున్నిత . ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు:  అనుమానాస్పద వ్యక్తులు; వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు: హైదరాబాద్లో అప్రమత్తమైన పోలీసులు  పాతబస్తీలోనూ విస్తృత తనిఖీలు చేపట్టారు అన్నిరైల్వే . స్టేషన్లలో బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు: NAN CREATIONS, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు నేపథ్యంలో  హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోవాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నాకాబందీ చేపట్టాలని . హైదరాబాద్ నగరంతోపాటు ఆయన ఆదేశించారు:. రాష్ట్రవ్యాప్తంగా అన్నిపోలీస్ స్టేషన్లకు ఈ ఆదేశాలు జారీ  అయ్యాయి దేశ రాజధాని ఢిల్లీ నగరం సాయంత్రం . ఒక్కసారిగా ఉలిక్కిపడింది: ఎర్రకోట మెట్రోస్టేషన్ . సమీపంలో భారీ శబ్దంతోపేలుడు సంభవించింది ఈ పేలుడు ధాటికి 10 మంది మృతిచెందగా, 24 మంది గాయపడ్డారు దేశ రాజధానిలోపేలుడు సంభవించడంతో  కేంద్ర హోరమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది: పలు , రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది ఈక్రమంలో  దేశవ్యాప్తంగా పలు నగరాల్లోహై అలెర్ట్ ప్రకటించారు ఈ క్రమంలో; ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశించారు సున్నిత . ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు:  అనుమానాస్పద వ్యక్తులు; వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు: హైదరాబాద్లో అప్రమత్తమైన పోలీసులు  పాతబస్తీలోనూ విస్తృత తనిఖీలు చేపట్టారు అన్నిరైల్వే . స్టేషన్లలో బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు: - ShareChat