#తిరుమల వైభవం: తిరుమల శ్రీవారి దివ్య ఆభరణాలు #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #తిరుమల వేంకటేశ్వర స్వామి వైభవం
👆 *శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళం*
తిరుమల, 2025 సెప్టెంబర్ 23: తెలంగాణ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారికి రూ.60 లక్షలు విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కoఠి ని మంగళవారం విరాళంగా అందించారు.
ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు ఆభరణాన్ని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.