రైతులకు మళ్ళీ 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్'..
19-11-2025 తేదిన రెండో విడత నిధుల జమ..
ఇప్పటికే మొదటి విడతగా ఒక్కో రైతుకు రూ.7000 ఇచ్చిన ప్రభుత్వం.. రేపు రెండో విడత కింద మళ్ళీ రూ.7000 చొప్పున జమ చేయనుంది.
#🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟡తెలుగుదేశం పార్టీ #తెలుగుయువత✊TDP #తెలుగుయువత✊

