ShareChat
click to see wallet page
search
మొంథా తుఫాన్‌ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది. సహాయక చర్యల కోసం రూ.19 కోట్లు విడుదల చేసింది. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో తాగునీరు, ఆహర ఏర్పాట్లు చేస్తున్నారు.   సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్‌ఎఫ్‌, 7 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు.  #APpreparesForMontha #CycloneMontha #AndhraPradesh #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 - ప్రీతి క్షీణం అప్రీమత్తేం ನಂಬಿದ್ದಂ @ನಿದಿಧಂಾ మొంథా తుఫాన్పై ఆర్టీజీఎస్లో అధికారులతో ಮುಖಮಿಂತಿ ಏಂದಬಾಬು ನಮಿಕ್ಷ ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉందాలన్న సీఎం  వర్షాలు; వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశం. ప్రధాని కార్యాలయంతో సమన్వయం . చేసుకోవాలని మంత్రి లోకేష్కు సీఎం సూచన ప్రీతి క్షీణం అప్రీమత్తేం ನಂಬಿದ್ದಂ @ನಿದಿಧಂಾ మొంథా తుఫాన్పై ఆర్టీజీఎస్లో అధికారులతో ಮುಖಮಿಂತಿ ಏಂದಬಾಬು ನಮಿಕ್ಷ ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉందాలన్న సీఎం  వర్షాలు; వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశం. ప్రధాని కార్యాలయంతో సమన్వయం . చేసుకోవాలని మంత్రి లోకేష్కు సీఎం సూచన - ShareChat