తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా
మొంథా తుఫాన్ కారణంగా రూ.5,265 కోట్ల నష్టం
వ్యవసాయ రంగంలో రూ.829 కోట్ల నష్టం
హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్ల నష్టం
సెరికల్చర్ రంగంలో రూ.65 కోట్లు నష్టం
పశుసంవర్థకశాఖలో రూ.71లక్షలు
20 పశువులు చనిపోయాయి-చంద్రబాబు
ఆక్వా రంగం నష్టం రూ.1,270 కోట్లు
మున్సిపల్ శాఖ నష్టం రూ.109కోట్లు-సీఎం చంద్రబాబు.
#🗞️అక్టోబర్ 30th అప్డేట్స్💬 #🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🌀మొంథా తుఫాన్ ఎఫెక్ట్..భారీ బీభత్సం🚨
00:49

