Telugu Sena
830 views • 2 years ago
జనం ఆస్తులపై జగన్ దిష్టిబొమ్మలు ఉండవని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు మాటిచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు.
#EndOfYCP
#AndhraPradesh #📢జూలై 30th అప్డేట్స్🔴
13 likes