ShareChat
click to see wallet page
search
#😰ఘోర రోడ్డు ప్రమాదం..11మంది భక్తులు మృతి #📢ఆగష్టు 13th అప్‌డేట్స్📰 #🆕Current అప్‌డేట్స్📢 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #📰ప్లాష్ అప్‌డేట్స్
😰ఘోర రోడ్డు ప్రమాదం..11మంది భక్తులు మృతి - 6dons 9 8 Accident రాజస్థాన్లోఘోర రోడ్డు ప్రమాదం . 11 మంది భక్తులు మృతి జైపూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది: వ్యాన్; కంటైనర్ ఢీకొని 11 మంది మృతి చెందారు: దౌసా మనోహర్పూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది: ఘటనాస్థలానికి చేరుకుని సమాచారం అందుకున్న పోలీసులు చేపట్టారు: గాయపడ్డ వారిని జైపూర్లోని సహాయక చర్యలు ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు: మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారుః చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది: మృతుల్లో ముగ్గురు మహిళలు; ఏడుగురు ఓన్నా ৪% ல 6. మృతులంతా రాజస్థాన్లోని కథు శ్యామ్ టెంపులకు వెళ్లి తిరిగి తమ జరిగినట్లు పోలీసులు సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం నిర్ధారించారు: అతి వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది: కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు 6dons 9 8 Accident రాజస్థాన్లోఘోర రోడ్డు ప్రమాదం . 11 మంది భక్తులు మృతి జైపూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది: వ్యాన్; కంటైనర్ ఢీకొని 11 మంది మృతి చెందారు: దౌసా మనోహర్పూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది: ఘటనాస్థలానికి చేరుకుని సమాచారం అందుకున్న పోలీసులు చేపట్టారు: గాయపడ్డ వారిని జైపూర్లోని సహాయక చర్యలు ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు: మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారుః చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది: మృతుల్లో ముగ్గురు మహిళలు; ఏడుగురు ఓన్నా ৪% ல 6. మృతులంతా రాజస్థాన్లోని కథు శ్యామ్ టెంపులకు వెళ్లి తిరిగి తమ జరిగినట్లు పోలీసులు సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం నిర్ధారించారు: అతి వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది: కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు - ShareChat